8 November 2017

విఎన్ పల్లికి చేరిన ప్రజాసంకల్పయాత్ర

విఎన్ పల్లిః బాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం కూడ నెరవేర్చిన పాపాన పోవడం లేదని వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మండిపడ్డారు. వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 3వరోజు విఎన్ పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా వైయస్ జగన్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం  మాట్లాడుతూ...రాజకీయాల్లో ఓ మాట  ఇస్తే ఆ మాట మీద నిలబడాలన్న సిద్ధాంతాలు కనుమరుగై పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ మారాలంటే మలో చైతన్యం రావాలన్నారు.

No comments:

Post a Comment