14 November 2017

చింత‌కుంట్ల బాలిరెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

చింత‌కుంట్ల గ్రామానికి చెందిన బాలిరెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కండువ వేసి పార్టీలో చేర్చుకున్నారు. ఈయ‌న చేరిక‌తో పార్టీ బ‌లం పెరిగింద‌ని శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

No comments:

Post a Comment