9 November 2017

తురకపల్లెలో పూలవర్షం

వైయస్‌ఆర్‌ జిల్లా:  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ఆర్‌ జిల్లా తురకపల్లె గ్రామానికి చేరుకున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి గ్రామస్తులు పూలవర్షం కురిపించారు. నాలుగు కిలోమీటర్ల మేర ఎదురెళ్లి జననేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలు హారతి పట్టి, నుదుటన తిలకం దిద్దారు.
 

No comments:

Post a Comment