21 November 2018

రాజధానిలో లక్ష కోట్ల భూ దోపిడీ https://ift.tt/2zts7Ar

విజయనగరంః ఐటీదాడులతో రాజధానిలో భూ దోపిడీలు బయటపడుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.అమరావతి రాజధానిగా ప్రకటించక ముందే తమ అనుయూయులతో అతితక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారన్నారు.  సుమారు లక్ష కోట్ల రూపాయాల భూ దోపిడీ జరిగిందన్నారు. భూదోపిడీ అవినీతిపై ఐటీ అధికారులు సోదాలు చేస్తుంటే రాష్ట్రంలో దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zts7Ar
via IFTTT November 21, 2018 at 05:34PM

No comments:

Post a Comment