రైతుల కోసం చంద్రబాబు చేసింది శూన్యం..–పార్వతీపురం నియోజకవర్గం రైతులు విజయనగరంః దివంగత మహానేత వైయస్ఆర్ హయాంలో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులపై నాలుగున్నరేళ్లగా దృష్టిపెట్టని చంద్రబాబు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో హడావుడి చేస్తున్నారని పార్వతీ నియోజకవర్గం ప్రజలు అంటున్నారు. ఆ ప్రాజెక్టులను తానే పూర్తిచేసినట్లు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. తోటపల్లి రిజర్వాయర్, జంఝావతి డ్యాం విషయంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wjREtk
via IFTTT November 17, 2018 at 05:15PM
No comments:
Post a Comment