23 November 2018

టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక‌ https://ift.tt/2S99Krc

 ‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍ వైయ‌స్ఆర్ జిల్లా': వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను జమ్మలమడుగు మండలం గొరిగెనూర్‌లో అడుగుపెట్టకుండా మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన కుట్రలు విఫలమయ్యాయి. హైకోర్టు ఉత్తర్వులతో  వైయ‌స్ఆర్‌ సీపీ నేతలు శుక్రవారం గొరిగెనూరులో అడుగుపెట్టారు. గ్రామానికి చెందిన పలువురు నేతలు నేడు వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి సమక్షంలో ఓబులేసు,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2S99Krc
via IFTTT November 23, 2018 at 05:53PM

No comments:

Post a Comment