21 November 2018

నేనొస్తా...ఉచితంగా చదివిస్తా.. https://ift.tt/2qWUhPz

పాఠశాల విద్యార్థులకు జననేత భరోసా...విజయనగరంఃప్రభుత్వం పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నమేరంగి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వినిపించారు. స్కాలర్‌షిప్‌ రాక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకోవలసి వస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వం సైకిళ్లు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2qWUhPz
via IFTTT November 21, 2018 at 08:55PM

No comments:

Post a Comment