వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొరవిజయనగరంః గిరిజన చట్టాలకు తెలుగుదేశం ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర మండిపడ్డారు. చట్టాలకు విరుద్దంగా గిరిజన ప్రాంతంలో గనులు,ఖనిజాలు దోచుకుపోతున్నారని విమర్శించారు.టీడీపీ పాలనలో లంచమిస్తేనే ఉద్యోగాలని,టైకార్ రుణాలను బోగస్ గిరిజనులకు మంజూరు చేస్తున్నారు. అర్హులకు అందడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలకే లబ్ధి చేకూరుస్తున్నారని తెలిపారు. గిరిజన కార్పొరేషన్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Q6u4fE
via
IFTTT November 20, 2018 at 09:52PM
No comments:
Post a Comment