- భావప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తున్నారు– సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు – వైయస్ఆర్సీపీ నాయకులు మహ్మద్ ఇక్బాల్, పొన్నవోలు సుధాకర్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని వైయస్ఆర్సీపీ మహ్మద్ ఇక్బాల్, పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు విమర్శించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో భావప్రకటన స్వేచ్ఛను అణచివేస్తున్నారని మండిపడ్డారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PR20NW
via
IFTTT November 23, 2018 at 10:20PM
No comments:
Post a Comment