12 November 2018

బీసీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక https://ift.tt/2PqPpAT

విజయనగరం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. రాజమండ్రికి చెందిన బీసీ నేతలు ఇవాళ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. యాత్ర‌కూల రాష్ట్ర అధ్య‌క్షుడు మానని నాగేశ్వరరావు, మార్గాని భరత్‌ ఆధ్వర్యంలో బీసీ సంఘం జేఏసీ నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు.  విజయనగరం జిల్లాలోని పాపయ్యవలస వద్ద ప్రజా సంకల్ప యాత్రలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PqPpAT
via IFTTT November 12, 2018 at 05:18PM

No comments:

Post a Comment