రూ.10కే 8 రకాల కూరగాయలుమంగళగిరి: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పేరుతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని రత్నాల చెరువులో ఏర్పాటు చేసిన రాజన్న రైతు బజార్ పేదలకు ఆసరాగా మారింది. రాజన్న రైతు బజార్లో రూ.10కే ఎనిమిది రకాల కూరగాయలు అందజేస్త్నునారు. స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ రైతు బజార్లో కూరగాయాలను కొనుగోలు చేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PnSL7G
via IFTTT November 10, 2018 at 06:35PM
No comments:
Post a Comment