అమరావతిః రాజ«ధానికి భూములు ఇవ్వలేదని ప్రభుత్వమే రైతుల పంటలను తగలపెట్టిందని మంగళగిరి వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఆ నెపాన్ని వైయస్ఆర్సీపీపై నెట్టివేసిందన్నారు.నాలుగేళైనా ఒక్క ఆధారాన్ని ప్రభుత్వం బయట పెట్టలేకపోయిందన్నారు.రాజధాని రైతులకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2PCR9H3
via IFTTT November 19, 2018 at 09:09PM
No comments:
Post a Comment