13 November 2018

దాడి కేసులో ప్రభుత్వ పెద్దల హస్తం https://ift.tt/2Muhotq

న్యూఢిల్లీ:  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.  వైయస్‌ జగన్‌పై గత నెల 25న విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, కుట్ర వెనుక ఉన్న సూత్రదారులను నిగ్గు తేల్చాలని రాష్ట్రపతిని కోరామన్నారు. రాష్ట్రపతిని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Muhotq
via IFTTT November 13, 2018 at 11:13PM

No comments:

Post a Comment