20 November 2018

ప్రభుత్వ తప్పులు మాఫీ https://ift.tt/2FyaxRc

 పట్టపగలే ప్రజాస్వామ్యం మాడి బుగ్గైపోయిన ఘటన చంద్రబాబు పాలనలోనే జరిగింది. అన్నపూర్ణ అని పిలిచే నేల మీద, ధాన్యరాశులను లక్ష్మిగా కొలికే నేల మీద పచ్చని పంటలు దగ్ధమైపోయిన దారుణం చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఇలాంటి దహన కాండ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేదు. ఇలాంటి చీకటి రోజును ముందు తరం చూడాలనుకోదు. 2014లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FyaxRc
via IFTTT November 20, 2018 at 09:08PM

No comments:

Post a Comment