24 November 2018

శిఖబడి క్రాస్ నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం https://ift.tt/2DUdcTy

విజ‌య‌న‌గ‌రం:   వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజ‌య న‌గ‌రం జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. శనివారం కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండ‌లం శిఖబడి క్రాస్ నుంచి పాద‌యాత్ర ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి  బి.జె.పురం, గెడ్డతిరువాడ మీదుగా ఇటికకు చేరుకుంటుంది. అక్కడి నుంచి మధ్యాహ్న భోజన విరామానంతరం కుందర తిరువాడ క్రాస్, చినకుదమ క్రాస్‌ మీదుగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DUdcTy
via IFTTT November 24, 2018 at 03:09PM

No comments:

Post a Comment