20 November 2018

టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.. https://ift.tt/2DLHjN1

వైయస్‌ఆర్‌సీపీ నేతలు...విజయనగరంః తిత్లీ తుపాన్‌ ప్రభావంతో కురుపాం నియోజకవర్గం ప్రజలు అంధకారంలోకి వెళ్ళిపోయారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అన్నారు.హుదూద్‌ తుపాన్‌ పరిహారం కంటితుడుపు చర్యగా కేవలం 2వేలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, తిత్లీ తుపాన్‌తో మరింత నష్టంలోకి ప్రజలు వెళ్ళిపోయారన్నారు.అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు.హుదూద్‌ తుపాన్‌ ప్రభావాన్ని తట్టుకుని బయటపడతామనే ప్రజలకు తిత్లీ తుపాన్‌ రూపంలో ప్రజలను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DLHjN1
via IFTTT November 20, 2018 at 05:17PM

No comments:

Post a Comment