21 November 2018

హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్పందిస్తా.. https://ift.tt/2Aatq6C

విశాఖః వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం ఘటన కేసులో సిట్‌ ఇచ్చిన 160 నోటిసుకు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. కేసు కోర్టు విచారణలో ఉందని లేఖలో పేర్కొన్నారు. రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్పందిస్తానని తెలిపారు. వైయ‌స్ జ‌గ‌న్‌పై గ‌త నెల 25న విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి క‌త్తితో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Aatq6C
via IFTTT November 22, 2018 at 12:06AM

No comments:

Post a Comment