20 November 2018

గిరి శిఖరాల నుంచి జగనన్న కోసం.. https://ift.tt/2A6q5W5

విజయనగరంః వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కోసం గిరి శిఖర గ్రామాల నుంచి కూడా  గిరిజనులు పెద్దఎత్తున్న తరలివస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత జోగారావు అన్నారు. రాజన్న బిడ్డ వైయస్‌ జగన్‌ అంటే గిరిజనులకు అమితమైన ప్రేమ అని, జననేతపై హత్యాయత్నం జరిగిన తర్వాత ఆయన ఎలా ఉన్నారనే అభిమానంతో ప్రజలందరూ వేయికన్నులతో ఎదురుచూస్తున్నారన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఊపిరిగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2A6q5W5
via IFTTT November 20, 2018 at 08:51PM

No comments:

Post a Comment