19 November 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన అరటి రైతులు.. https://ift.tt/2A3ejMm

విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గిజబలో తిత్లీ తుపాన్‌తో నేలకొరిగిన అరటితోటను వైయస్‌ జగన్‌ పరిశీలించారు. వైయస్‌ జగన్‌ను తోటపల్లి, గిజబ రైతులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రభుత్వం పరిహారం అరకొరగా అందించి చేతులు దులుపుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. వైయస్‌ జగన్‌ వస్తున్నారనే అరకొర పరిహారమైనా ఇస్తున్నారని రైతులు తెలిపారు. అరటిపంటకు సుమారు 40వేలు అవుతుందని.. పరిహారం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2A3ejMm
via IFTTT November 19, 2018 at 07:00PM

No comments:

Post a Comment