21 November 2018

కురుపాం నుంచి 303వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2BnWRnr

    విజయనగరం: రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 303వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం కురుపాం శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BnWRnr
via IFTTT November 21, 2018 at 03:42PM

No comments:

Post a Comment