18 September 2018

ఓట్లు వేయించుకుని మోసం చేశారు... https://ift.tt/2xsYz45

 బాబూ సర్కార్‌పై జూట్‌ మిల్లు కార్మికుల ఆగ్రహంవిశాఖః చిట్టివలస జూట్‌ మిల్లు ఆస్తులను బాబు సర్కార్‌ అమ్ముకుంటుందని కార్మికులు ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కార్మికులు కలిసి సమస్యలు విన్నవించారు. 2014లో రెండునెలల్లో మిల్లును మళ్ళీ తెరిపిస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని మంత్రి గంటా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xsYz45
via IFTTT September 18, 2018 at 06:26PM

No comments:

Post a Comment