17 September 2018

విశ్వఖర్మ భగవాన్‌కు వైయస్‌ జగన్‌ నివాళి https://ift.tt/2xrVGAy

విశాఖ: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం పాదయాత్రకు ముందు విరాట్‌ విశ్వఖర్మ భగవాన్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతపురం, తాడిపత్రిలోని ప్రభోధానంద స్వామి ఆశ్రమ భక్తులు పాదయాత్రలో వైయస్‌జగన్‌ను కలిశారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2xrVGAy
via IFTTT September 17, 2018 at 05:07PM

No comments:

Post a Comment