విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాల వంటి పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలోని విశాఖ ఫంక్షన్ హాలులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ల సమావేశం కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైయస్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2x9sG19
via IFTTT September 11, 2018 at 06:25PM
No comments:
Post a Comment