విశాఖ: పార్టీలకు అతీతంగా బ్రాహ్మణులలో సాధికారత అవసరమని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఆ దిశగా కృషి చేశానన్నారు. విశాఖలోని సిరిపురం జంక్షన్లో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. చారిత్రాత్మకంగా చూస్తే స్వాతంత్య్రం తరువాత బ్రాహ్మణులు నష్టపోయామన్నారు. బ్రాహ్మణులకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2x8ed4L
via IFTTT September 10, 2018 at 09:38PM
No comments:
Post a Comment