చంద్రబాబు చేతుల్లో తీవ్రంగా మోసపోయిన ప్రజలు జననేత జగన్మోహన్ రెడ్డి కోసం ఎదరురు చూస్తున్నారని వైయస్ఆర్సీపీ నేత కోటగిరి శ్రీధర్ అన్నారు. కంచరపాలెం సభకు సుమారు 2 లక్షలకు పైగా ప్రజలు రావడం శుభ సంకేతమన్నారు. వైయస్ జగన్కు ప్రజాదరణ పెరుగుతుందన్నారు. జన సంకల్పయాత,బహిరంగ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా కదిలిరావడం జగన్పై ప్రజలకు ఉన్న అభిమానం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2x28flw
via IFTTT September 10, 2018 at 06:06PM
No comments:
Post a Comment