10 September 2018

జన సునామీతో టీడీపీ గుండెల్లో రైళ్లు https://ift.tt/2wWsPVx

కంచరపాలెం బహిరంగ సభకు వచ్చిన ప్రజలను చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అంటున్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబును గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కంచరపాలెం సభ తేటతెల్లం చేస్తుందన్నారు. విశాఖలో  వైయస్‌ జగన్‌ సభ చ్రరితలో నిలిచిపోతుందన్నారు.ప్రజా స్పందన చూస్తే వైయస్‌ జగనే  కాబోయే ముఖ్యమంత్రి అనేది ప్రస్ఫుటమవుతుందన్నారు. విశాఖకు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wWsPVx
via IFTTT September 10, 2018 at 04:58PM

No comments:

Post a Comment