4 September 2018

జగనన్నకు మహిళలు సంఘీభావం https://ift.tt/2wHOqzV

విశాఖ జిల్లాః ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్ర అన్ని నియోజకవర్గాల్లోనూ దిగ్విజయంగా కొనసాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు వరుదు కల్యాణి అన్నారు. వైయస్‌ జగన్‌కు ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతుందన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. మహిళలందరూ జగనన్నకు అండగా ఉంటామని సంఘీభావం తెలుపుతున్నారన్నారు 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wHOqzV
via IFTTT September 04, 2018 at 11:37PM

No comments:

Post a Comment