3 September 2018

వైయ‌స్‌ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి https://ift.tt/2wDb1yh

  మెల్‌బోర్న్‌:  వైయ‌స్‌ జగన్‌ను 2019లో సీఎంగా చూడాలని ఏపీ ప్ర‌జ‌లు అనుకుంటున్నారని ఎన్ఆర్ఐ యార్లగడ్డ రమ్యశ్రీ  తెలిపారు.  దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా అస్ట్రేలియాలోని ఆయన అభిమానులు, వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మహానేత చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2wDb1yh
via IFTTT September 03, 2018 at 02:38PM

No comments:

Post a Comment