19 September 2018

వర్తకులపై టీడీపీ ప్రభుత్వం వివక్షత https://ift.tt/2QIesMP

విశాఖః టీడీపీ పాలనలో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన తూర్పుగోదావరి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ నందెపు శ్రీను అన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి  వచ్చిన చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. వర్తకులపై టీడీపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు.సామాన్యులు,వర్తకులను పట్టించుకోకుండా అంకెల గారడీ చేస్తుందన్నారు. జగన్‌ సంక్షేమ పథకాలు, పార్టీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QIesMP
via IFTTT September 19, 2018 at 05:00PM

No comments:

Post a Comment