19 September 2018

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చే భక్తుల ప్రాణాలు తీసింది.. https://ift.tt/2QH563N

వాస్తవాలు మరుగుపరిచి భక్తులు,మీడియాపై నిందలా..వైయస్‌ఆర్‌సీపీ నేత కురుసాల కన్నబాబుకాకినాడః టీడీపీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తప్పందా అంతా భక్తులు,మీడియాదే అంటూ నివేదిక ఇవ్వడం చంద్రబాబు నాయుడు బాధ్యత రహిత్యానికి నిదర్శనమని తూర్పుగోదావరి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ కన్వీనర్‌ కురసాల కన్నబాబు విమర్శించారు. ప్రపంచంలో ఇంత పబ్లిసిటీ పిచ్చి ఉన్న  చంద్రబాబు వంటి నాయకుడు  ఎక్కడ ఉండడన్నారు. పుష్కరఘాట్‌లో బోయపాటి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QH563N
via IFTTT September 19, 2018 at 06:09PM

No comments:

Post a Comment