18 September 2018

దళిత రైతులంటే ఇంత చులకనా చంద్రబాబూ..! https://ift.tt/2QF0DhS

అమరావతిః రైతులను భయపెట్టి అణిచివేతకు పాల్పడుతుందని రాజధాని అసైన్డ్‌ లంక భూముల దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయమైన ఫ్యాకేజీ ఇప్పించాలని కోరుతున్న రాజధాని రైతులపై టీడీపీ ప్రభుత్వం అమానుష చర్యలకు పాల్పడుతోంది. పోరాటం చేయకముందే బలవంతంగా తీసుకెళ్ళి ఫోన్లు లాక్కుని జీపుల్లో తిప్పుతూ చీకటి గదుల్లో  ఉంచి కక్షసాధింపు చర్యలకు ప్రభుత్వం దిగుతోంది. దళిత

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QF0DhS
via IFTTT September 18, 2018 at 11:09PM

No comments:

Post a Comment