5 September 2018

వైయస్‌ఆర్‌సీపీలోకి బీజేపీ నేత ఇందకూరి రఘురాజు https://ift.tt/2Q6Xyan

విశాఖ జిల్లాః జననేత వైయస్‌ జగన్‌ సిద్ధాంతాలు, ఆశయాల పట్ల ఆకర్షితులై వైయస్‌ఆర్‌పీసీలోకి రోజురోజుకు చేరికలు పెరుగుతున్నాయి. తాజాగా  విజయనగరం జిల్లా ఎస్‌.కోటకు  చెందిన బీజేపీ నాయకులు ఇందుకూరి రఘురాజు, ముఖ్యనేతలు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. 500 మందితో  బైక్‌ర్యాలీగా వచ్చి పార్టీలోకి చేరడం విశేషం. నేతలకు వైయస్‌ జగన్‌ కండువా వేసి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Q6Xyan
via IFTTT September 05, 2018 at 05:21PM

No comments:

Post a Comment