అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్పై కేసు నమోదు చేయాలని హైకోర్టు సూచించింది. ఎమ్మెల్యే రోజా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై ఆర్కే రోజా హైకోర్టును
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2pgpZWY
via IFTTT September 18, 2018 at 05:57PM
No comments:
Post a Comment