11 September 2018

కొండగట్టు ప్రమాదంపై వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి https://ift.tt/2oYmp3B

విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రమాద ఘటనపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న భక్తులు తిరుగుప్రయాణమయ్యారు. భక్తులు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో లోయలోపడిపోయింది ఈ ప్రమాదంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2oYmp3B
via IFTTT September 11, 2018 at 08:04PM

No comments:

Post a Comment