18 September 2018

బాబును ఓటుకు కోట్లు కేసు వెంటాడుతోంది https://ift.tt/2ORXEBQ

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబువిజయవాడ: చంద్రబాబును ఓటుకు కోట్లు కేసు వెంటాడుతోందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే బాబు హైదరాబాద్‌ నుంచి పరారై విజయవాడకు వచ్చారన్నారు. ఉమ్మడి ఆస్తుల కేసులో చంద్రబాబు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమని విమర్శించారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ORXEBQ
via IFTTT September 18, 2018 at 08:13PM

No comments:

Post a Comment