6 September 2018

ఫిరాయింపుల‌పై అన‌ర్హ‌త వేటు వేయండి..మ‌ర్నాడే స‌భ‌కు వ‌స్తాం https://ift.tt/2oK8TAw

విశాఖ జిల్లాః    వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేస్తే మా ఎమ్మెల్యేలు మ‌ర్నాడే అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఎందుకు హాజరుకావడం లేదో బహిరంగ లేఖ రాశామన్నారు.  వైయస్‌ జగన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2oK8TAw
via IFTTT September 06, 2018 at 05:29PM

No comments:

Post a Comment