3 September 2018

రేపు మాన‌వ‌హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు https://ift.tt/2oHftIh

అమ‌రావ‌తి: గుంటూరులో ఇటీవ‌ల‌ నిర్వహించిన ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన అమాయక ముస్లిం యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పిన ఘ‌ట‌న‌పై ఈ నెల 4వ తేదీ వైయ‌స్ఆర్‌సీపీ మాన‌వ‌హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేయ‌నుంది. ఈ మేర‌కు పార్టీ మైనారిటీ నాయ‌కులు మ‌హ్మ‌ద్

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2oHftIh
via IFTTT September 04, 2018 at 12:24AM

No comments:

Post a Comment