5 September 2018

వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో టీచర్‌ డే వేడుకలు https://ift.tt/2oH4AG9

హైదరాబాద్ః  లోటస్‌పాండ్‌ వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో టీచర్స్‌ డే వేడుకలు నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఉపాధ్యాయులను ప్రభుత్వాలు తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నాయని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు పద్మజా అన్నారు. ప్రచార కార్యకర్తలుగా వినియోగించుకుని అధికార దుర్వినియోగానికి  పాల్పడుతున్నారని విమర్శించారు. రాబోయే రోజులోలో వైయస్‌ జగన్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2oH4AG9
via IFTTT September 05, 2018 at 07:16PM

No comments:

Post a Comment