10 September 2018

దొండపర్తి జంక్షన్‌కు చేరుకున్న వైయస్‌ జగన్‌ https://ift.tt/2O41GGL

విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దొండపర్తి జంక్షన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. జననేత రాకతో నగరం కిక్కిరిసిపోతోంది. పెద్ద ఎత్తున జనం వైయస్‌ జగన్‌ వెంట అడుగులో అడుగులు వేస్తున్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2O41GGL
via IFTTT September 10, 2018 at 05:17PM

No comments:

Post a Comment