విశాఖ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు తోడుగా ఉంటానని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం మత్స్యకారులు విశాఖ నగరంలో వైయస్ జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. వారిని చంద్రబాబు అవమానపరిచారని వైయస్ జగన్ ముందు వాపోయారు. మత్స్యకారులతో వైయస్ జగన్ ఆప్యాయంగా మాట్లాడి న్యాయం చేస్తానని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2O02NYc
via IFTTT September 12, 2018 at 06:34PM
No comments:
Post a Comment