విజయవాడః పేదరికాన్ని రూపుమాపేందుకు వైయస్ఆర్ కృషి మరువలేనిదని వైయస్ఆర్సీపీ నేతల పార్థసారధి అన్నారు. విజయవాడ వైయస్ఆర్సీపీ కార్యాలయంలో వైయస్ఆర్ వర్ధంతి సందర్భంగా నివాళర్పించారు. రాష్ట్రానికి పెద్దకొడుకుగా వైయస్ఆర్ పాలించారని మల్లాది విష్ణు అన్నారు. పేదల గుండెల్లో ఎప్పటికీ వైయస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. వైయస్ఆర్ అడుగుజాడల్లో వైయస్ఆర్సీపీ నడుస్తుందన్నారు. ఎటువంటి అడ్డంకి కాన్నప్పటికీ కంట్రోల్రూం వద్ద వైయస్ఆర్ విగ్రహాన్ని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NEKozJ
via
IFTTT September 02, 2018 at 05:15PM
No comments:
Post a Comment