విశాఖ: ప్రజలతో మమేకమయ్యేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విశాఖ నగరంలో కొనసాగుతోంది. మూడు రోజులుగా జననేత విశాఖలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇవాళ ఉదయం చిన్న వాల్తేరు కనకమ్మ గుడి సమీపం నుంచి వైయస్ జగన్ 260వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. మంగళవారం ఉదయాన్నే వేలాది సంఖ్యలో ప్రజలు, అభిమానులు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N1lU7s
via IFTTT September 11, 2018 at 03:32PM
No comments:
Post a Comment