10 September 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన రజకులు https://ift.tt/2N1dw85

విశాఖః ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తాటిచెట్ల పాలెం వద్ద వైయస్‌ జగన్‌ను రజక సంఘం సభ్యులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు త‌మ‌న‌ను ఎస్సీలుగా గుర్తిస్తామ‌ని హామీ ఇచ్చి మోసం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ సంక్షేమాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయారు.  వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విన్న వైయ‌స్ జ‌గ‌న్‌..మ‌రో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2N1dw85
via IFTTT September 10, 2018 at 05:35PM

No comments:

Post a Comment