8 September 2018

జగనన్న నాయకత్వంలో మళ్లీ వైయస్‌ఆర్‌ సంక్షేమ రాజ్యం https://ift.tt/2MVluiM

విశాఖ జిల్లాః విశాఖపట్నం కంచరపాలెంలో రేపు సాయంత్రం జరగనున్న జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడానికి  సిద్ధంగా ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు వరుదు కల్యాణి అన్నారు.జగనన్నకు సంఘీభావం తెలియజేయడానికి ప్రజలంతా ఎదరుచూస్తున్నామన్నారు. గతంలో మహానేత దివంగత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి సంక్షేమరాజ్యాన్ని మళ్లీ జగనన్న సృష్టిస్తారనే నమ్మకంతో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MVluiM
via IFTTT September 08, 2018 at 05:38PM

No comments:

Post a Comment