2 September 2018

జననేత చేతుల మీదగా మట్టి విగ్రహాల పంపిణీ https://ift.tt/2MLvJGz

ప్రజా సంకల్పయాత్రలో వినాయక ఉత్సవ సామూహిక నిమజ్జనోత్సవ కమిటీ సభ్యులు వైయస్‌ జగన్‌ను కలిశారు. పర్యవరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 25వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు.మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని వైయస్‌ జగన్‌ చేతుల మీదగా ప్రారంభించారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MLvJGz
via IFTTT September 02, 2018 at 06:46PM

No comments:

Post a Comment