విశాఖ: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై, నవరత్నాలతో ప్రజలకు మేలు కలుగుతుందని నమ్మి వివిధ పార్టీల నాయకులు వైయస్ఆర్సీపీలోకి వలస వస్తున్నారు. తాజాగా 266వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ముచ్చెర్ల వద్ద పందెపు శ్రీను, అతని అనుచరులు పెద్ద ఎత్తున వైయస్ జగన్ మోహన్రెడ్డి సమక్షంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MK5oUg
via IFTTT September 19, 2018 at 02:51PM
No comments:
Post a Comment