విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశాఖ నగరంలోని సిరిపురం జంక్షన్లో ఏర్పాటు చేసిన బీసీల ఆత్మీయ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమ్మేళనానికి జిల్లాకు చెందిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. జననేతకు ఆపూర్వ స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణం
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MgDBL5
via IFTTT September 10, 2018 at 08:26PM
No comments:
Post a Comment