15 September 2018

చింతమనేని దందాపై విచారణ జరపాలి https://ift.tt/2MfBs3d

పశ్చిమగోదావరి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇసుక అక్రమ దందాపై విచారణ చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. రాయన్నపాలెంలో కొఠారు అబ్బాయ్‌చౌదరి నిరాహారదీక్ష చేపట్టారు. గోపన్నపాలెంలో పోలీసులు టెంట్లు తొలగించడంతో దీక్షా శిబిరం మార్పు చేశారు. అబ్బాయ్‌చౌదరి దీక్షకు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MfBs3d
via IFTTT September 15, 2018 at 07:16PM

No comments:

Post a Comment