5 September 2018

వైయ‌స్ జగన్‌ను కలిసిన ముస్లిం యువకులు https://ift.tt/2LYQ3yP

విశాఖః గుంటూరు సీఎం సభలో అరెస్టయిన ముస్లిం యువకులు ప్రజా సంకల్పయాత్రలో జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి తమ బాధను చెప్పుకున్నారు. తమను అన్యాయంగా అరెస్ట్‌ చేసి హింసించారని ఆవేదన చెందారు. ఇటీవల గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమంలో కొందరు ముస్లిం యువకులు ఫ్లకార్డులు ప్రదర్శించారు. వారిపై టీడీపీ తప్పుడు కేసులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LYQ3yP
via IFTTT September 05, 2018 at 05:50PM

No comments:

Post a Comment