3 September 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన సీపీఎస్‌ ఉద్యోగులు https://ift.tt/2LTmizr

విశాఖ జిల్లా మాడుగుల నియోజవర్గం సాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో సీపీఎస్‌   ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రలో 1 లక్ష 86 వేల మంది ఉద్యోగులు పెన్షన్‌ రద్దయి రోడ్డున పడే పరిస్థితి వుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పక్షపాతి వైయస్‌ జగన్‌ అని నమ్ముతున్నామన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LTmizr
via IFTTT September 03, 2018 at 05:24PM

No comments:

Post a Comment